Header Banner

కేంద్రం సంచలన నిర్ణయం! ఉగ్రవాదంపై పాకిస్తాన్ మాస్టర్ ప్లాన్! వ్యతిరేక పోరాటంలో..

  Sat May 17, 2025 15:10        India

పాకిస్తాన్ ఉగ్రవాద కుట్రలను ప్రపంచ దేశాలకు వివరించేందుకు కేంద్రం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. భారత్ నుంచి వివిధ దేశాలకు అఖిలపక్ష బృందాలను పంపనున్నట్లు ప్రకటించింది. ఏడుగురు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ఎంపీలతో ఈ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన శశి థరూర్, బీజేపీకి చెందిన రవిశంకర్ ప్రసాద్ మరియు బైజయంత్ పాండా, జేడీయూకు చెందిన సంజయ్ కుమార్ ఝా, డీఎంకేకి చెందిన కనిమొళి, ఎన్‌సీపీకి చెందిన సుప్రియా సూలే, శివసేనకు చెందిన శ్రీనాథ్ శింధే ఉన్నారు. బృందంలోని ఒక్కో సభ్యుడు ఐదు దేశాల చొప్పున పర్యటించనున్నారు.

 

ఇది కూడా చదవండి: ఏపీలో పేదలకు పండగే.. ఈ పథకం కింద ఒక్కొక్కరికి రూ.2.50లక్షలు! దరఖాస్తు చేసుకోండి! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఎన్నారైలకు షాక్! యూఎస్ నుంచి సొమ్ము పంపితే అదనపు భారం!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వల్లభనేని వంశీపై మరో కేసు! ఇక పర్మినెంట్ గా జైల్లోనేనా.?

 

ఈ-పాస్‌పోర్ట్ వచ్చేసింది! విదేశాంగ శాఖ కీలక నిర్ణయం!

 

లోకేశ్ తాజాగా కీల‌క సూచ‌న‌లు.. అందరూ అలా చేయండి! అమ్మ లాంటి పార్టీని మరచిపోవద్దు!

 

ఏపీలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారికి గుడ్‌న్యూస్..! ఒక్క క్లిక్‌తో స్టేటస్ చెక్ చేస్కోండిలా..!

 

మెగా డీఎస్సీ గడువు పొడగింపుపై మంత్రి లోకేష్‌ కీలక వ్యాఖ్యలు..! అభ్యర్థులకు ఊహించని..!

 

22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!

 

పండగలాంటి వార్త.. విజయవాడవిశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులకు విదేశీ బ్యాంక్​ రుణాలు! ఆ రూట్ లోనే ఫిక్స్..

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్.. ఆ వివరాలు మీకోసం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #BreakingNews #CentralGovernment #PakistanTerrorism #MasterPlan #AntiTerror #IndiaVsTerror #India All-Party